Group 2: రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి.