Dhananjay Munde: సర్పంచ్ హత్య.. మంత్రి రాజీనామా!
మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు.
మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు.
ఈమధ్య కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ వైరం పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో సంబంధాలు మాకు అవసర అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు.
హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు మెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.నగరంలోని మొత్తం 57 స్టేషన్లలో రోడ్డు దాటేందుకు ప్రజలకు అనుమతి ఉందని అధికారులు సూచించారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె తన కారు డ్రైవర్పై తీవ్రంగా విరుచుకు పడుతూ చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్లిప్లో ఒక వ్యక్తి ఆమె కాళ్లపై మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది.
షామా మొహమ్మద్ 1973 మే 17న కేరళలో జన్మించారు. వృత్తిరీత్యా దంతవైద్యురాలు. 2015లో కాంగ్రెస్లో చేరడానికి ముందు ఆమె జీ టీవీలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే మధ్యలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తెలుగులో మాట్లాడమని సలహా ఇచ్చారు.