TTD : థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా?.. TTD ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం!
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.
BIG BREAKING : మంచు మనోజ్ అరెస్ట్!
మంచు మనోజ్ను భాకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరావుపేట పీఎస్ వద్ద మనోజ్ అర్ధరాత్రి హల్ చల్ చేశారు. ఓ స్థానిక ఓ రిసార్ట్లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు.
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేడు గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ పై ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై ప్రెస్ క్లబ్ కి వెళ్లగా ఆ సమీపంలో లక్ష్మిని అరెస్టు చేశారు.
Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్ విధించడంతో.. తిరుపతి సబ్ జైలుకు తరలించారు
దైవసన్నిధిలో దంపతులు.. ! | Head Constable Srinivasulu & His Wife Incident At Tirupati | RTV
Tirupati: ఆమె క్రిమినల్ లేడీ.. ఇదంతా వారిపనే: ఆధారాలతో జనసేన నేత కిరణ్ రాయల్!
లక్ష్మీ అనే మహిళ తనమీద చేసిన ఆరోపణలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. 3రాష్ట్రాల్లో ఆమెపై కేసులు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆమెతో వైసీపీ నాయకులు తనపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనవద్ద అన్ని ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
Viral Video: జనసేన కీలక నేత కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడు.. మహిళ సంచలన వీడియో!
జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. రూ.1.20 కోట్లు తీసుకుని రూ.30 లక్షలకు బాండ్ రాయించుకున్నాడని తెలిపింది. డబ్బులు అడిగితే పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని.. అందుకే చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
Crime News: అయ్యో.. ఓ వైపు బిడ్డకు జన్మ, మరోవైపు భర్త మృతి: కన్నీరుపెట్టించే ఘటన!
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మహిళ ఓవైపు బిడ్డకు జన్మనివ్వగా.. మరోవైపు ఆమెభర్త మృతి చెందాడు. చెంగమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆమెభర్త హరికృష్ణ హాస్పిటల్ చేర్పించాడు. డెలివరీ ఖర్చులకు డబ్బులు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-met-the-Governor-at-Raj-Bhavan.-Complaint-about-ganja-jpg.webp)
/rtv/media/media_files/2025/02/19/CZ1L32rmOFZSnqEeCmR4.jpg)
/rtv/media/media_files/2025/02/18/tQNFvJIqGPVox930kEcR.jpg)
/rtv/media/media_files/2025/02/10/NvpX38Ja0w0F64l8JoC3.jpg)
/rtv/media/media_files/2025/01/07/PhcpIwi4ENMBAWcej6NQ.jpg)
/rtv/media/media_files/2025/02/08/fktQUP9vUjSY3n7sYwav.jpg)
/rtv/media/media_files/2025/02/08/wnJnP2HebiZ7XyeJP1MG.jpg)
/rtv/media/media_files/2025/02/07/nPb1HC8HyRxY6pwbTziI.jpg)