వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై ఆసీస్ ఆటగాడు లబుషేన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. టీమ్ ఇండియా ప్లేయర్లంతా చాలా డేంజర్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఎంతటివారైనా తాము అడ్డుకొని తీరుతామంటూ సవాల్ విసిరాడు.