OU: ఉస్మానియాలో ఉద్రిక్తత...విద్యార్ధుల ఆందోళన
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి. అక్కడి విద్యార్ధులు భోజనం మాేసి మరీ ఆందోళన నిర్వహిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి. అక్కడి విద్యార్ధులు భోజనం మాేసి మరీ ఆందోళన నిర్వహిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పోలింగ్ మొదలు అయింది. అక్కడక్కడా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పల్నాడులో పోలింగ్ మొదలవ్వక ముందే వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఏకంగా తలలు పగిలాయి. దీంతో కేంద్ర బలగాలను రప్పించండి..పల్నాడులో ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.