Yvs Chowdary : టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఎల్బీ స్టేడియంలో జరగుతోన్న ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తన కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్ అయ్యారు.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.
గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ, చెప్పుదెబ్బ అని అన్నారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఆయన ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 1971 ఆగస్టు 3న జన్మించారు.