రాజ్ భవన్కు కొత్త మంత్రుల పేర్లు.. మధ్యాహ్నం ప్రమాణస్వీకారం
ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ముగ్గురి పేర్లు రాజ్ భవన్కు పంపింది. ఈరోజు మధ్యాహ్నం 12.19 నిమిషాలకు వారి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వీరితోపాటు మరో 2రోజుల తర్వాత డిప్యూటీ స్పీకర్ రామ్ చంద్రు నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.