Telangana: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే.. కేబినెట్ నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా...ఇంతకు ముందున్న నిబంధనను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మొత్తం 8 అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తోంది.
Aarogyasri : తెలంగాణ సర్కార్కు మరో బిగ్షాక్.. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇవ్వనున్నాయి. ప్రభుత్వం నుండి రావలసిన రూ.1400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.
BIG BREAKING : సీబీఐకి కాళేశ్వరం..సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు
Telangana Assembly: అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదం.. BCలకు 42% రిజర్వేషన్లు సులభం
తెలంగాణ అసెంబ్లీ ఆదివారం మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు అమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ శాఖలో బీసీలక 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్ చట్టసవరణ చేశారు.
Hyderabad Beach : హైదరాబాద్ కు బీచ్ వస్తుందోచ్..నమ్మలేకపోతున్నారా?
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణలు ఉన్నప్పటికీ బీచ్ లేదనే చిన్న వెలతి ఉంది. అయితే త్వరలో ఆ సంబురం కూడా తెలంగాణకు తీరనుంది. నగరంలోని కొత్వాల్ గూడలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Anganwadi Helpers: తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్
అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్పై గురువారం సంతకం చేశారు.
Pre-primary classes : మరో సంచలన నిర్ణయం... ప్రభుత్వ బడుల్లో ప్రీ పైమరీ క్లాసులు
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/04/20/0BCFadu6pgZEZSYXoq9w.jpg)
/rtv/media/media_files/2025/07/10/telangana-cabinet-meeting-2025-07-10-20-35-39.jpg)
/rtv/media/media_files/2025/10/11/telangana-rising-vision-2047-2025-10-11-09-53-29.jpg)
/rtv/media/media_files/2025/03/19/xcHZ1OU4RfYk9Io0D28I.jpg)
/rtv/media/media_files/2025/09/01/cbi-2025-09-01-06-24-15.jpg)
/rtv/media/media_files/2025/03/11/rlnGkI323QJAXFLGnIuN.webp)
/rtv/media/media_files/2025/03/27/iNONfdfyak6HINJ7HSr4.jpg)
/rtv/media/media_files/2025/07/03/sithakka-2025-07-03-16-06-36.jpg)
/rtv/media/media_files/2025/06/11/HfZlHxjZMJ5qpS05e856.jpg)