Tamilnadu : రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా తొలిసారిగా ట్రాన్స్జెండర్
మొదటి సారిగా ఓ ట్రాన్స్ జెండర్ రైల్వే ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సింధు అనే మహిళా ట్రాన్స్ జెండర్ ఈ ఘనత సాధించారు. నాగర్ కోవిల్కు చెందిన ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు.