Tamil Nadu: ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత
తమిళనాడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. తమిళర్ కచ్చి పార్టీ నేత శివరామన్ ఫేక్ ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలియడంతో శివరామన్, ప్రిన్సిపల్తో పాటు 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.