Suicide Bomb: చర్చిలో ఆత్మహుతి దాడి.. 20మంది మృతి
సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో దుర్ఘటన జరిగింది.
సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో దుర్ఘటన జరిగింది.
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన్ని ఎలా హత్య చేశారు ?.. రాజీవ్ చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు టైటిల్పై క్లిక్ చేయండి.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్పై పోరాటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అందుకు అనుమతించాలని మంత్రి జమీర్ అహ్మద్ కోరారు