Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
స్పెయిన్లో భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సానికి ఇప్పటి వరకు 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. విద్యుత్, రవాణా మార్గం అన్ని స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్పెయిన్లో భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సానికి ఇప్పటి వరకు 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. విద్యుత్, రవాణా మార్గం అన్ని స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్పెయిన్లో అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 158 మంది మరణించారు. కార్లు, శిథిలాల కింద కుప్పకుప్పలుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు చాలా మంది గల్లంతైనట్లు కూడా తెలుస్తోంది.
స్పెయిన్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు.
స్పెయిన్ లోని మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేస్తే రూ. 67వేల జరిమానా విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్బెల్లా నగరం నీటి స్వచ్ఛతను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.
పోర్చుగల్పై బుధవారం 2-0 తేడాతో విజయం సాధించిన తర్వాత జార్జియా యూరో 2024లో సూపర్ 16కి చేరుకుంది. ఈ విజయం మాజీ సోవియట్ రిపబ్లిక్ మొదటి ప్రదర్శనలో చారిత్రాత్మక విజయం.
స్పెయిన్లో ఆకాశంలో ఒక నీలిరంగు కాంతిని చాలామంది చూశారు. రాత్రి సమయంలో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చిన ఈ కాంతిని కొందరు UFO అని అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదు ఇది కేవలం ఒక ఉల్క అని కొట్టిపడేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. అకస్మాత్తుగా ఇలా జరిగిన ఘటనను చూసి ప్రజలు అవాక్కైపోతున్నారు.
స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు. తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు.