Space: అద్భుతం.. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా అంతరిక్షంలో చేసిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు వచ్చాయి.
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా అంతరిక్షంలో చేసిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు వచ్చాయి.
అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. నిరంతరం పర్యవేక్షణ ఇతర అవసరాల కోసం రూ.26,968 కోట్లు వెచ్చించనుంది.
గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు నిర్మాణంలో కెనడా కూడా భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా దీనిపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
అంతరిక్ష పర్యాటకంలో ఈ రోజు కొత్త అధ్యాయనానికి తెరలేవనుంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది.
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు తాత్కాలికంగా మాయం కానున్నాయి. అంటే భూమిపై నుంచి చూస్తే రెండు రోజులపాటు అవి కనిపించవు. ప్రతీ 13, 15ఏళ్లకు ఓసారి ఇలా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని ఓసారి సూర్యుడు చుట్టూ తిరగాలంటే 29 సంవత్సరాలు పడుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది.
నెలసరి అనేది మహిళల్లో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఆ సమయంలో వారు తీవ్ర సౌకర్యానికి గురవుతారు. ప్రయాణాలు చేయాలన్నాఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంత అసహనానికి సైతం గురవుతుంటారు. భూమి మీద ఉన్నవారికే ఇలా ఉంటే అదే అంతరిక్షయానం చేసే మహిళా వ్యోమగాముల పరిస్థితేంటి?
అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పరిణామాలు యావత్ ప్రపంచాన్నిఉద్వేగానికి గురిచేశాయి. 8 రోజుల్లో పూర్తికావాల్సిన ఆమె జర్నీకి ఏకంగా 9నెలలు పట్టింది.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్కు తీసుకెళ్లారు. టెక్సాస్లోని హోస్టన్లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు.