Heart attack : వివాహ వేడుకలో విషాదం..డీజే పాటలకు స్టెప్పులేస్తూ..
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు డీజే పాటలకు స్టెప్పులేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.