SLBC Tunnel : ఆ 8 మంది బతికే ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి షాకింగ్ ప్రకటన!
SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్లో చిక్కుకున్న 8మంది బతికే ఛాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
SLBC: కార్మికుల జాడ కోసం GPR స్కానింగ్.. ఇది ఎలా కనిపెడుతుందో తెలుసా?
SLBC ప్రమాదంలో చిక్కుకున్న 8మంది కార్మికులను కాపాండేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇది భూగర్భంలోని వస్తువులు, మానవ అవశేషాలను గుర్తించనుంది.
SLBC లో టెన్షన్- టెన్షన్ | SLBC Tunnel Rescue Operation Latest Updates | CM Revanth Reddy | RTV
SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!
మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు.
CM Revanth: ప్రధాని మోదీకి 5 కీలక వినతులు సమర్పించిన సీఎం రేవంత్
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్ సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. ముఖ్యంగా 5 అంశాలంపై రేవంత్ వినతులు సమర్పించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రంగంలోకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్!
SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/03/01/BTqyCXFQ6EKXAvUF7vSN.jpg)
/rtv/media/media_files/2025/02/28/62XwfPIYSsL8DooFBwIb.jpg)
/rtv/media/media_files/2025/02/28/YwFsp17DbYxTil7hfrDV.jpeg)
/rtv/media/media_files/2025/02/27/abXkA3TPMtLHi8DN6iF6.jpg)
/rtv/media/media_files/2025/02/27/PA1Dkc75si2RlEwcoST1.jpg)
/rtv/media/media_files/2025/02/26/cbkf2VdNK8AThnxm45Cm.jpg)
/rtv/media/media_files/2025/02/17/T6ZFoKO1PuWXibd1KG6D.jpg)
/rtv/media/media_files/2025/02/26/laJMnzId1tJpZZ4ltYlq.jpg)