YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో విశాఖలో మధురవాడకి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) ఉన్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
8 మంది చనిపోతే బాబు , పవన్ ఏం చేస్తున్నారు.? | KA Paul Comments On Simhachalam Temple Incident | RTV
అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం!
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్
ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు.
సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యత లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం సింహాద్రి అప్పన్న లడ్డూలో నాణ్యతపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. యూపీకి చెందిన సంస్థ నెయ్యిని తక్కువ రేటుకి సరఫరా చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని గంటా ఆదేశించారు.
Simhachalam : సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్!
సింహాద్రి అప్పన్న స్వామివారికి ఓ భక్తుడు వంద కోట్ల చెక్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే..అంత పెద్ద మొత్తంలో ఉన్న చెక్ చెల్లుతుందా లేదా అనేది వారికి ఓ సందేహం అయితే..అసలు ఇంత పెద్ద మొత్తంలో స్వామి వారికి నగదు ఇచ్చే భక్తుడు ఎవరు అని.