TG CRIME: అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం...లెటర్లో ఏం రాశారంటే?
సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువవడం, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మి, పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు.