Forensic Auditing : టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!
‘ధరణి’పోర్టల్ద్వారా జరిగిన అనుమానస్పద భూ లావదేవీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. లావాదేవీల నిగ్గు తేల్చేందుకు త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలను ఎంచుకోవడం సంచలనంగా మారింది.
TG Crime : పోలీసు స్టేషన్లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసు స్టేషన్ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
Telangana Crime: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్కు 5ఏళ్ల క్రితం లవ్మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.
TG CRIME: అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం...లెటర్లో ఏం రాశారంటే?
సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువవడం, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మి, పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు.
Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు.
Crop for the birds : పక్షులకోసం పంట వదిలేసింది...ఆకలి తీర్చి అమ్మయింది
ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. ఆకలితో ఉన్నబిడ్డలు తినకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఓ మహిళ పక్షుల ఆకలిని అర్థం చేసుకుంది. తల్లి'తనంతో ఆలోచించి పక్షుల కోసం సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.
Chhatrapati Shivaji Jayanti: సిద్దిపేట ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి
సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.