Sheikh Hasina: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని నిషేధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఉగ్ర సంస్థల సాయంతో దేశంలో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందన్నారు.