రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన!
రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు.