Van Mahotsav: రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మనవహోత్సవంలో రుద్రాక్ష మొక్కను నాటారు. వనమహోత్సవం 2025ను తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఉన్నామని ఆయన స్ఫష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మనవహోత్సవంలో రుద్రాక్ష మొక్కను నాటారు. వనమహోత్సవం 2025ను తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఉన్నామని ఆయన స్ఫష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.