MP Elections: రాజ్యసభలో ఈరోజు కొత్త ఎంపీలను ఎన్నుకోబోతున్నారు. 15 రాష్ట్రాలకు చెందిన ఎంపీల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్…ఆ తరువాత కౌంటింగ్ ఉంటాయి. మొత్తం 15 రాష్ట్రాకలు ఎంపీలను ఎన్నుకోవాల్సి ఉన్నా ఇందులో 12 రాష్ట్రాలకు..అక్కడ నుంచి ఒక్కొక్కరే ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో 12 రాష్ట్రా లనుంచి 41 మంది అభ్యర్ధులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన మూడు రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్ 10, కర్ణాటక 4, హిమాచల్ప్రదేశ్ ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది.
పూర్తిగా చదవండి..Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం
ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Translate this News: