SSMB 29 Update: రాజమౌళి ‘SSMB29’కు నో చెప్పిన స్టార్ హీరో!
రాజమౌళి-మహేశ్ బాబు ‘ssmb29’ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్గా మారింది. ఇందులో ఓ పాత్ర కోసం హీరో విక్రమ్ను మేకర్స్ సంప్రదించగా.. అది విలన్ పాత్ర కావడంతో ఆయన రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ప్లేస్లో పృథ్వీరాజ్ సుకుమారన్ను తీసుకున్నారు.
Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్
డైరెక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లారు. మహేష్ బాబు SSMB29 షూటింగ్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయడానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajamouli: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
దర్శకుడు రాజమౌళి జపాన్లో అభిమానులతో సమావేశమై, తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు తెలుగు సినిమాలు రామ్ చరణ్ “పెద్ది”, ఎన్టీఆర్ “డ్రాగన్”, ప్రభాస్ “స్పిరిట్” చిత్రాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు.
మహేష్ చేతిలో దర్శనమిచ్చిన పాస్పోర్టు.. వెకేషన్కు పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి
SSMB29 మూవీ షూటింగ్ కోసం మహేష్ పాస్పోర్టును రాజమౌళి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాస్పోర్టును రాజమౌళి తిరిగి ఇచ్చేశాడని మహేష్ ఎయిర్పోర్టులో చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైనల్గా వెకేషన్కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడని అంటున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే!
'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Mahesh Babu: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!
SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు.
SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
రాజమౌళి, మహేష్ కంబోలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సందర్భంగా ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న!
మహేశ్ బాబు-రాజమౌళి ‘ssmb29’ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. దీంతో హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించగా.. వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారాయి. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ కోరాపుట్ జిల్లాలో జరిగింది.