Op Honeymoon : 16 రోజులు, 120 మంది పోలీసులు, 3 రాష్ట్రాలు.. ఆపరేషన్ హనీమూన్ మిస్టరీ ఇదే!
మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ బిజినెస్ మెన్ రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి రాజా భార్య సోనమ్ రఘువంశీ అని పోలీసులు తేల్చారు.