Weather Update: ఆరెంజ్ అలెర్ట్.. ఈ 55 జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు.. IMD హెచ్చరిక!
రాబోయే 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లోని 55 జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.