New Trains: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటన చేశారు. కొత్త రైళ్లలో 50 నమో భారత్, 100 మెమూ, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి.