Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని.. నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు.