బన్నీకి షాకిచ్చిన సంధ్య థియేటర్ ఓనర్.. || Sandhya Theatre Owner Big Shock To Allu Arjun || RTV
అల్లు అర్జున్ 'పుష్ప2' నాలుగవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 24వ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 12. 5 కోట్ల వసూళ్లు సాధించింది. 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు (శనివారం) కలెక్షన్స్ 42.86 శాతానికి పెరిగాయి.
పుష్ప2 ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. న్యూ ఇయర్ గిఫ్ట్గా.. కట్ చేసిన సీన్లను సినిమాలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రన్ టైం ఎక్కువగా ఉందని మేకర్స్ కొన్ని సీన్లను కట్ చేసేశారట. ఇప్పుడు అవి యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.
'పుష్ప2’ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. షో టైమ్లో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు అక్కడ ‘పుష్ప2’ బదులుగా బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ప్రదర్శించడాన్ని గమనించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.