Pushpa2: 'పుష్ప2' చూద్దామని థియేటర్ కు వెళ్లారు.. కట్ చేస్తే ఆడియన్స్ షాక్
'పుష్ప2’ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. షో టైమ్లో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు అక్కడ ‘పుష్ప2’ బదులుగా బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ప్రదర్శించడాన్ని గమనించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్ సంచలన వీడియో.. | Police Big Twist To Allu Arjun | Sandhya Theatre Video | Viral | RTV
దమ్ముంటే పట్టుకోరా షికావత్ || Dammunte Pattukora Shekhawat || Pushpa 2 || Allu Arjun || RTV
అల్లు అర్జున్ కేసులో EXCLUSIVE సీసీ ఫుటేజ్ | Twist In Allu Arjun | CCTV Visuals | Sandhya Theatre
పుష్ప 2 క్లోజ్.. || Fall In Pushpa 2 Collections || CM Revanth Reddy || Allu Arjun || RTV
BIG BREAKING: బన్నీ కోసం రంగంలో మామ.. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ!
అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఈ రోజు గాంధీ భవన్ కు వెళ్లడం సంచలనంగా మారింది. పీసీసీ చీఫ్ తో పాటు, ఏఐసీసీ ఇన్ ఛార్జి మున్షీని ఆయన కలిశారు. అల్లు అర్జున్ పై కేసు తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
అల్లు అర్జున్కి మాస్ వార్నింగ్.. ఈసారి 1500 మందితో ఉరికించి కొడతాం!
అల్లు అర్జున్కి ఓయూ జేఏసీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు జరిగినా జేఏసీ ఉరికించి కొడతాదని అన్నారు.
‘చిరు, పవన్, ప్రభాస్ ఎక్కడ పడుకున్నారు.. ఎంత దుర్మార్గులు రా మీరు’!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు వీడియో రిలీజ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ తమమీద దాడి చేశారన్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ రాకుండా ఎక్కడ పడుకున్నారన్నారు.