Sravana Masam 2025: శ్రావణ శుక్రవారం నాడు ఈ దీపం వెలిగిస్తే.. ఇంట్లో పొంగి పొర్లనున్న ధనం
శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఉప్పు, గోధుమ పండి, పుసుపుతో తయారు చేసిన వాటితో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల అదృష్టంతో పాటు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నెయ్యితో దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు.