IPL 2025: ఐపీఎల్ లో ఆర్సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.
ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.
పదవ తరగతి విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2025 టాప్ 3 ర్యాంకర్లకు రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ల్యాప్టాప్, సర్టిఫికెట్, మెడల్ కూడా అందిస్తామని తెలిపింది. టాప్ 4-10 పది నుంచి ఇరవై వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది. ఛాంపియన్స్కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ కింద రూ.19.5 కోట్లు ఐసీసీ ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ.9.78 కోట్లు ఇస్తారు. సెమీసీలో ఓడిపోయిన జట్టులకు రూ. 4.89 కోట్లు లభిస్తుంది.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకున్న దొమ్మరాజు గుకేశ్ ప్రైజ్ మనీకి భారీగా గండి పడింది. ఈ విజయంతో గుకేశ్కు 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. అయితే అందులో రూ.4.67 కోట్లు పన్ను రూపంలో కట్ అవుతుంది.
టీమ్ ఇండియాకు బోనస్గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీనిని టీమ్ సభ్యులు, కోచింగ్ సిబ్బంది అందరూ పంచుకోవాలి. అయితే, ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తన ప్రైజ్ మనీలో సగం అంటే 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు.