Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టిన ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం తీరడం లేదు. డబ్బులుంటేనే వైద్యం అనేలా వ్యవహరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహారాష్ట్ర లోని పూణేలో వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా ఏడునెలల గర్భిణి అర్ధాంతరంగా తనువు చాలించింది.