Lakshmi Devi Prasadam: శుక్రవారం ఈ నైవేద్యాలు పెడితే అమ్మవారికి కోపం వస్తుంది
హిందూమతంలో శుక్రవారం రోజున లక్ష్మిలను పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఆచారంగా వస్తోంది. శుక్రవారం లక్ష్మీదేవి పూజలో పొరపాటున కూడా తులసి, పుల్లని పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన ఏ ఆహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి కోపం వస్తుంది.