Telangana : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త....ఛార్జీల పెంపు లేనట్లే
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. 2025-26 వార్షిక నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి.