Terrorists : జమ్మూలో ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై దాడి చేసిన ఉగ్రవాదులు..
జమ్మూకశ్మీర్లో శనివారం ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందగా..మరొ ఐదుగురికి గాయాలైయాయి.శనివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్వాల నుంచీ ఎయిర్ స్టేషన్కు తిరిగి వెళుతుండగా పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.