Jammu-kashmir: పూంచ్లో చైనా గ్రెనేడ్లు..స్వాధీనం చేసుకున్న భారత ఆర్మీ
జమ్మూ–కశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని షీందార్ సెక్టార్లో ఆరు చైనా గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ. గత కొన్ని రోజులుగా భారత ఆర్మీ మీద ఉగ్రవాదులు దాడులు జరుపుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో భారత ఆర్మీ చేస్తున్న తనిఖీల్లో గ్రనేడ్లు దొరికాయి.