Air Force : జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) లో శనివారం ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack) కి తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఒక ఎయిర్ఫోర్స్ సైనికుడు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. శనివారం సాయంతం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్వాల నుంచీ ఎయిర్ స్టేషన్కు తిరిగెళుతుండగా పూంచ్(Poonch) జిల్లాలో ఈ దాడి జరిగింది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అందరికీ ఉధంపూర్లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Terrorists : జమ్మూలో ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై దాడి చేసిన ఉగ్రవాదులు..
జమ్మూకశ్మీర్లో శనివారం ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందగా..మరొ ఐదుగురికి గాయాలైయాయి.శనివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్వాల నుంచీ ఎయిర్ స్టేషన్కు తిరిగి వెళుతుండగా పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
Translate this News: