జిల్లాల రద్దుపై పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన
తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ జిల్లాను కూడా రద్దు చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ జిల్లాను కూడా రద్దు చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వతేదీ లోగా పూర్తిచేయాలన్నారు.
ధరణిలో పలు మార్పులు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదిస్తామన్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలన్నారు.
ఈడీ, ఐటీ దాడులకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పందించారు. 'బీజేపీ, బీఆర్ఎస్ మంచి దోస్త్. మా ఇంట్లో జరిగిన రెయిడ్స్ కు సంబంధించిన డేటా కావాలంటే బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవచ్చు' అంటై సెటైర్స్ వేశారు.
తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti's House and alleges on his Son Harsha Reddy regard to which KTR Passes Strong Comments | RTV
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన కొడుకు హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో వాచ్ ధర విలువ రూ.5 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.