ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రి పొంగులేటీ కీలక ఆదేశాలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలన్నారు.