Jaipur Viral News: సెప్టిక్ ట్యాంక్లో బంగారం వేట.. ఊపిరాడక నలుగురు కూలీలు మృతి
రాజస్థాన్లోని జైపుర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాద ఘటన పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.