Bengaluru : దారుణం: ఇంట్లోకి చొరబడి మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం జిల్లా: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో దారుణం చోటుచేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థి తన సీనియర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నిన్న రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మంత్రి ఇంటిలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా...వారి ఎదురుగానే సురేఖ, సుమంత్ లు ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజువారి తనిఖీల్లో భాగంగా అమీర్పేట మైత్రివనం దగ్గర చేసిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది.
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు ఎంచుకుని మరీ సైబర్ కేటుగాళ్లు అమాయకులు వల విసిరి లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు.
అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జుబీన్కు మిషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేయడంతో కేసు మరో మలుపు తీసుకుంది.