Chhattisgarh : ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
సంక్రాంతి సెలవుల మూలంగా హైదరాబాద్ దాదాపు నిర్మాన్యూషంగా మారింది. దీంతో చైన్ స్నాచింగ్స్ ముఠా రంగంలోకి దిగింది. రోడ్లపైన జనసంచారం ఎక్కువ లేనిది ఆసరాగా చేసుకుని ఓ ముఠా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్స్ లకు పాల్పడుతోంది.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో తల్లి, కుమారుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తిరుమల పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రత్యేక శుద్ధీకరణ డ్రైవ్ను నిర్వహించాయి. కొండపై అనధికారికంగా తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులు, అనుమానితులు, గొడవలు సృష్టించే వారిని తరలించడం ఈ డ్రైవ్ను నిర్వహించారు.