National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు
ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.
ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.
'బీజేపీలో ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు.
ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీనిపై ప్రధాని స్పందించారు. ఎక్స్లో ఉండటం, సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు తదితర వాటికి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ట్రంప్ పై జరిగిన దాడిని పలు దేశాల ప్రతినిధులు ఖండించారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. దాంతో పాటూ అక్కడకు వచ్చిన వారినందరినీ పేరుపేరునా పలకరించారు.
మూడోసారి అధికారంలో వచ్చిన మోదీ సర్కార్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బడ్జెట్ కసరత్తులో భాగంగా నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమయ్యారు. రెండు దేశాల్లోనూ మోదీ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.