Shahbaz Sharif: భారత్ దెబ్బకు ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని? సోషల్ మీడియాలో వార్తలు..
పహల్గామ్ దాడి తరువాత ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను తేరుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఇది ఎంత గట్టిగా తగిలింది అంటే దెబ్బకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆయన అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి.