ఆర్థికవేత్తగా ఈ మంత్రం చదివి.. ఇండియాని రక్షించిన మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ ఇండియాను 1991 ఆర్థిక సంక్షోభం నుంచి రక్షిం,చారు. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆయన హయాంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అధికంగా నమోదైంది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.