BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
రేవంత్ సర్కార్ పెన్షన్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. అయితే వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం, మరణించిన వారి పేర్లపై ఇంకా పింఛన్లు అందుతున్న అనుమానాలు ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.