Election Commission : పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్ల(Pensions) ను అందించాలని ఏపీ(Andhra Pradesh) ప్రభుత్వానికి ఈసీ(EC) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ తో పాటు , నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు
పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: