తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. ఐదేళ్లకొకసారి రిజర్వేషన్లలో మార్పు సర్పంచ్ ఎన్నికల్లో ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధను కూడా తొలగించింది. By Kusuma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్కార్ సంచలన చట్టం.. ముగ్గురు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే..! ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా ఇకపై స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు తెలంగాణాలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఆగస్టులో ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారని సమాచారం. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn