నేషనల్India-Pakistan War : కేరళ విద్యార్థి రెజాజ్కు ఉగ్రసంస్థల్లో సభ్యత్వం...షాకింగ్ విషయాలు వెల్లడించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ..సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేరళకు చెందిన విద్యార్థి రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నవిషయం తెలిసిందే. రెజాజ్కు పలు ఉగ్రసంస్థలలో సభ్వత్యం ఉందని గుర్తించాయి. By Madhukar Vydhyula 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyTerrorist Attack in Hyderabad? | హైదరాబాద్లో టెర్రరిస్ట్ ఎటాక్? | Ind Pak War | ISIS Terrorist |RTV By RTV 18 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంPakistan terrorist : పాకిస్తాన్లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్లోని జీలం టౌన్లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు. By K Mohan 16 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్terrorists attack: పాకిస్తాన్లో ఉగ్రదాడి.. 9 మంది సైనికులు మృతి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను కంటోన్మెంట్పై మంగళవారం ఉగ్రదాడి చేశారు. 9మంది చనిపోగా.. మరో 20మంది గాయపడ్డారు. ఇద్దరు సూసైడ్ బాంబర్లు అటాక్ చేశారు. పాక్ తాలిబన్లతో సంబంధం ఉన్న జైష్ ఉల్ ఫుర్సాన్ ఈ దాడికి పాల్పడిందని పాక్ ఆర్మీ అనుమానిస్తోంది. By K Mohan 05 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ జమ్మూకశ్మీర్లో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు. By B Aravind 29 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn