Pakistan Floods: పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 365కు పెరిగిన మృతుల సంఖ్య!
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.
Pakistan Floods: పాకిస్తాన్లో 300 మంది మృతి.. 140కిపైగా చిన్నారులే
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.
Pakistan Floods: పాక్లో అల్లకల్లోలం సృష్టించిన వరదలు.. 270 మంది మృతి!
పాకిస్తాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదాపుగా 270 మంది ఈ వరదల కారణంగా మృతి చెందారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Pakistan Floods: పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 79 మంది మృతి!
గత కొన్ని రోజుల నుంచి పాక్లో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.