Bike Taxi: గిగ్ వర్కర్లకు షాక్.. ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
కర్ణాటకలో బైక్ ట్యాక్సి సేవలు నిలిచిపోయాయి. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలు ఆపేశాయి.
రైడ్ హైయిరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ తీసుకురానుంది. మరో కొన్ని నెలల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తామని అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
మార్కెట్లోకి జెన్ 3 ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్లతో కొనాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.05 లక్షలు.
డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు.
ఉబర్, ఓలా యాప్లు రైడ్ బుక్ చేసుకునే స్మార్ట్ఫోన్ను బట్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ల్లో ఒకే దూరానికి వేర్వేరు ధరలు చూపిస్తున్నాయని వినియోగదారులు Xలో పోస్ట్ చేశారు. ఇది CCPA దృష్టికి వెళ్లింది. వివరణ ఇవ్వాలని కంపెనీలకు నోటీసులు అందాయి.
ఓలా ‘బిగ్గెస్ట్ సీజన్ సేల్-BOSS’ ప్రకటించింది. తన ఫేమస్ S1 లైనప్లోని Ola S1X- 2kWh ఎలక్ట్రిక్ స్కూటర్పై భారీ డిస్కౌంట్ను అందుబాటులో ఉంచింది. ఈ సేల్లో ఈ స్కూటర్ ను కేవలం రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.
మీరు ఆటో, క్యాబ్ మరియు బైక్లను సులభంగా బుక్ చేసుకోగల బెస్ట్ యాప్లు ఇవే.. ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీ, మెగా క్యాబ్స్, ఆన్ ది డ్రైవ్.
ఓలా ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1, ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.