New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్
కొన్నాళ్ళ క్రితం రెండు ఇళ్ళ మధ్య కార్ పార్కింగ్ గొడవ అనే కాన్సెప్ట్తో ఓ సినిమా వచ్చింది గుర్తుందా. అచ్చం అలాంటి గొడవే నిన్న న్యూ ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. కానీ అది కాస్తా పెద్దది అయి కొట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలు కింద చదివేయండి.
AIR INDIA: విమానంలో ‘బాంబ్’ నోట్ కలకలం.. వాష్రూంలో టిష్యూ పేపర్ పై..
ఢిల్లీ IGIAలో టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Lok Sabha Elections: ఆ నలుగురు సిట్టింగ్స్ ఔట్..ఈ స్థానం నుంచి బరిలోకి ‘చిన్నమ్మ’ కూతురు..!
బీజేపీ తన 195 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు గాను 5 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించారు.దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ టిక్కెట్టు ఇచ్చారు.
Maldives Issue:మాల్దీవుల దేశ రాయబారికి నోటీసులు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ
మాల్దీవులకు మరో షాక్ తగిలింది. ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారతదేశం సీరియస్గా తీసుకుంది. దీంతో ఆ దేశ రాయబారికి భారత కేంద్ర విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని చెప్పింది.