CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు!
సీబీఎస్ఈ(2024-2025) 11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు.