దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ
తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.