NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్లో పోస్ట్ చేసింది.
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్లో పోస్ట్ చేసింది.
నాసా హెచ్చరిక, 2024 XN1 అనే భారీ గ్రహశకలం డిసెంబర్ 24న భూమికి సమీపంగా దాటనుంది, మరి కొన్ని చిన్న ఆస్టరాయిడ్లు కూడా సమీపంగా భూమికి దాటనున్నాయి. ఈ గ్రహశకలాలు భూమిపై ఎక్కడ పడతాయో, ఎంత నష్టం జరుగుతుందో అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
స్పేస్లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. తాము వ్యోమగామలందరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది.
ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కుడున్న వారి సంఖ్య 19కు చేరుకుంది. వీరందరూ కక్ష్యలో తిరుగుతున్నారు. ఇదొ మానవత్వానికి కొత్త రికార్డ్ అంటోంది నాసా.
సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్లో దిగింది.
80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్కు చెందిన క్య్రూ డ్రాగన్లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది.
అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసా వెల్లడించింది.
అంతరిక్షంలో వ్యోమగాములు సనీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చాల రోజులుగా ఉండపోయారువారు ఎప్పుడు భూమి మీదకు వస్తారో కూడా తెలియడం లేదు. ఇంకా కొన్ని నెలలు టైమ్ పట్టొచ్చని చెబుతోంది నాసా. ఈలోపు వారి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.