మూసీ ప్రాంత ప్రజలు తప్పక చూడాల్సిన వీడియో | Nalgonda | CM Revanth Reddy | Moosi Project | RTV
TG: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య అత్యాచారం చేశాడు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన జరిగింది. విషయం బయటకు రాకుండా, నిందుతుడిని కాపాడేందుకు జిల్లా కాంగ్రెస్ పెద్దలు రాజీ యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండలో పెద్ద ఎత్తున దీపావళి సంబరాలు | People belonging to District Surroundings are seen busy with Diwali Celebrations at Nalgonda | RTV