Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా...వాటి వెనుక ఉన్నదెవరంటే?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా కొనసాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాదాల్లో ఉన్న భూములకు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిందీ మూఠా.